• Login / Register
  • Site Logo

    ప్రజలను చైతన్యం చేయడమే ఆర్థిక అక్షరాస్యత లక్ష్యం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఝరాసంగంరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఖాతాదారులకు ఈ కేవైసీ అందించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు – 2026 వాక్ థాన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను చైతన్యం చేయడమే ఆర్థిక అక్షరాస్యత లక్ష్యమని సంగారెడ్డి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ్ రావు పేర్కొన్నారు. ఖాతాదారులకు, ప్రజలకు సురక్షితమైన బ్యాంకింగ్ అయితే అడుగులు వేసేందుకు జిల్లాలో ఐదు రోజులపాటు  అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్, డిసిసిబి బ్యాంక్ అధికారులు, […]

    The post ప్రజలను చైతన్యం చేయడమే ఆర్థిక అక్షరాస్యత లక్ష్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment