మారుమూల గ్రామాలకు టీఎక్స్ ఆస్పత్రి విస్తరించాలిప్రముఖ నటుడు మాజీ మంత్రి బాబుమోహన్, ప్రముఖ నటి సంయుక్తమీనన్, నటుడు అఖిల్ ఉద్దేమారిమియాపూర్లో టీఎక్స్ హాస్పిటల్స్ 5వ బ్రాంచ్ ప్రారంభం నవతెలంగాణ- హైదరాబాద్టీఎక్స్ హాస్పిటల్స్ మియాపూర్లో తన 5వ బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించి మరో మైలురాయిని సాధించింది. నైతికత, నాణ్యత, ఆధునిక వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ విస్తరణ చేపట్టింది. గురువారం ఈ నూతన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటుడు మాజీ మంత్రి […]
The post ప్రజలకు నాణ్యమైన వైద్యమందించాలి appeared first on Navatelangana.
Leave A Comment