• Login / Register
  • Site Logo

    ప్రజలకు ద్రోహం చేస్తే బుద్ధి చెబుతాం

    Rss వార్తలు

    కార్మిక, రైతు ఐక్య పోరాటమే సమాధానం దేశాన్ని అవమానిస్తోన్న మోడీ సర్కార్‌ పార్లమెంట్‌కు, ప్రజలకు తెలియకుండా అమెరికా ఒప్పందాల దాచివేత9,10 తేదీల్లో దేశవ్యాప్త నిరసనలు12న సార్వత్రిక సమ్మెకు విస్తృత ప్రచారంసీఐటీయూ, ఏఐకేఎస్‌, ఏఐడబ్ల్యూయూ నేతలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోప్రజలకు ద్రోహం చేసే మోడీ ప్రభుత్వ విధానాలకు కార్మిక, రైతు ఐక్య పోరాటమే గట్టి సమాధానమని సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఏఐడబ్ల్యూయూ నేతలు పేర్కొన్నారు. ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందాలను పార్లమెంట్‌కు, ప్రజలకు వెల్లడించకుండా దాచిపెట్టి, దేశాన్ని మోడీ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. […]

    The post ప్రజలకు ద్రోహం చేస్తే బుద్ధి చెబుతాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment