నవతెలంగాణ – ఊరుకొండ : ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న మోంథా తుఫాన్ వర్షాల వల్ల ఊర్కొండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో కృష్ణయ్య సిబ్బందికి సూచించారు. బుధవారం మోంథా తుఫాన్ వర్షాల వల్ల ఊరుకొండ మడలంలో పలు గ్రామాలను స్థానిక ఎస్సై తో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లపై, చెరువుల అలుగులపై పారుతున్న నీటి అంచనాను గుర్తించి రాకపోకలు నివారించుటకు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు […]
The post ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి:ఎంపీడీవో కృష్ణయ్య appeared first on Navatelangana.
Leave A Comment