• Login / Register
  • Site Logo

    ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గెలిపించండి

    Rss వార్తలు

    – స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి– ముఖ్య కార్యకర్తల సమావేశంలో జూలకంటినవతెలంగాణ-మిర్యాలగూడ : జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు ఉద్యమాలు చేస్తున్నారని, ప్రజల సంక్షేమ కోసం ఎర్రజెండా […]

    The post ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను గెలిపించండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment