• Login / Register
  • Site Logo

    ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

    Rss వార్తలు

    నవతెలంగాణ – మోపాల్ మోపాల్ మండలంలోని బైరపూర్ గ్రామంలో ఆదివారం రోజున ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. మొదటగా తండావాసులతో కలిసి నృత్యం చేయడం జరిగింది. అలాగే  కొన్ని రోజుల క్రితం ప్రకాష్ అను రైతు పోడు భూమిలో పంటను పండించడం జరిగింది. దాన్ని ఫారెస్ట్ అధికారులు పోడు భూముల్లో పంట పండించినందుకు రసాయన మందుల ద్వారా పంటను చెరిపేయడం జరిగింది. పంటకు కోతకు వచ్చిన దశలో చెరిపేసినందుకు తాము తెచ్చిన పెట్టుబడికి కట్టే స్తోమత లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. […]

    The post ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment