ఐసిడిఎస్ మేచరాజుపల్లి సెక్టర్ సూపర్వైజర్ జలగం సునీత గ్రామ సర్పంచ్ తూర్పాటి శంకర్ నవతెలంగాణ – నెల్లికుదురుఅంగన్వాడి కేంద్రాలలో లభ్యమయ్యే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేచరాజుపల్లి సెక్టర్ సూపర్వైజర్ జలగం సునీత ఆ గ్రామ సర్పంచ్ తూర్పాటి శంకర్, ఉప సర్పంచ్ తాళ్లపల్లి వెంకన్న అన్నారు. మేచరాజు పల్లి గ్రామంలోని ఎస్సీ సెంటర్ 2 లో గురువారం ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీని వేసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అంగన్వాడి కేంద్రంలోని అంగన్వాడి […]
The post పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment