నిజామాబాద్ ఘటనపై సిటిజన్స్ ఫోరం ప్రతినిధులుఎన్కౌంటర్పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ నవతెలంగాణ-హిమాయత్ నగర్రియాజ్ క్రిమినల్ కాదని, పోలీసు కస్టడీలోనే చనిపోయారని సిటిజన్స్ ఫోరం నిజనిర్ధారణ ప్రతినిధులు తెలిపారు. నిజామాబాద్లో జరిగిన రియాజ్ ఎన్కౌంటర్పై సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఫోరం ప్రతినిధులు ఖలీదా పర్వీన్, సారా మాథ్యూస్, మాజీద్ సుతారి, న్యాయవాది సమీర్ అలీ, మహ్మద్ అబ్దుల్ తాజ్, షేర్ సికిందర్ మాట్లాడారు. రియాజ్ బైక్ […]
The post పోలీస్ కస్టడీలోనే రియాజ్ చనిపోయాడు appeared first on Navatelangana.
Leave A Comment