• Login / Register
  • Site Logo

    పోలీసుల నిర్లక్ష్యం వల్లే రాజశేఖర్ హత్య

    Rss వార్తలు

    – కుల దురహంకార హత్యను ఖండిస్తూ.. 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలు : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములునవతెలంగాణ-షాద్‌నగర్‌రాజశేఖర్‌ హత్య జరుగుతుందని తెలిసి పోలీసులు విచారణలో జాప్యం చేశారని, ఇక్కడ నిర్లక్ష్యమే ప్రధాన పాత్ర పోషించిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఎర్ర రాజశేఖర్‌ కుటుంబ సభ్యులను సంఘం జిల్లా నాయకులతో కలిసి ఆయన […]

    The post పోలీసుల నిర్లక్ష్యం వల్లే రాజశేఖర్‌ హత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment