• Login / Register
  • Site Logo

    పోలీసుల అదుపులో నిందితులు

    Rss వార్తలు

    మైలారిగూడెం హత్య కేసులో నిందితులు నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ ఈనెల 23న సాయంత్రం 07.00 గంటల సమయంలో హరి హర కాటేజ్, మైలరిగూడెం గ్రామము నందు యాదగిరిగుట్ట గ్రామానికి చెందిన ఠాకూర్ నిశాంత్ సింగ్  (33) సంవత్సరాలు హత్యకు గురయ్యారు. ఈ విషయంలో మృతుడి అక్క ఠాకూర్ దీపిక 24న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నమ్మదగిన సమాచారంతో నిందితులు వనగంటి […]

    The post పోలీసుల అదుపులో నిందితులు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment