• Login / Register
  • Site Logo

    పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

    Rss వార్తలు

    నవతెలంగాణ -రాయికల్పట్టణంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుధామారావు, జెడ్పిసీఈవో (ప్రత్యేక అధికారి) గౌతం రెడ్డి పరిశీలించారు. ఈ ఎన్నికల విధుల్లో పోలింగ్ ఆఫీసర్లు 24 మంది,అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 96 మంది,ప్రిసైడింగ్ ఆఫీసర్లు 24 మంది,రిటర్నింగ్ అధికారులు 4,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 4 మంది, జోనల్ ఆఫీసర్లు ముగ్గురితో పాటు ఇతర సిబ్బంది పాల్గొననున్నట్లు మున్సిపల్ […]

    The post పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment