• Login / Register
  • Site Logo

    పోటెత్తిన పసుపు

    Rss వార్తలు

    నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో రాశులు నాలుగు రోజుల తర్వాత బీట్‌.. 40 వేల బ్యాగుల తరలింపు నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తున్న ట్రేడర్‌లు క్వింటాకు సగటు ధర రూ.13 వేల నుంచి రూ.15 వేలు దిగుబడి తగ్గిందని రైతుల ఆవేదన నవతెలంగాణ- నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధినిజామాబాద్‌ మార్కెట్‌ యార్డుకు ‘పసుపు దనం’ ఆవరించింది. ఎటువైపు చూసినా పంట రాశులు దర్శనమిస్తూ ఎర్రటి ఎండకు నిగనిగలాడుతుండటంతో యార్డు ఆవరణలో పసుపువర్ణం ఉట్టి పడుతోంది. నాలుగు రోజుల సెలవు తర్వాత […]

    The post పోటెత్తిన పసుపు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment