• Login / Register
  • Site Logo

    పేదల పక్షాన ‘ధర్మా’ పోరాటం

    Rss వార్తలు

    అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన తండాలను చూసి చలించిపోయి వారి పక్షాన నిలబడ్డ నాయకుడు గుగులోత్‌ ధర్మా.నాయక్‌. ఉమ్మడి ఖమ్మం జిల్లా సుజాతనగర్‌ మండలం మంగపేట తండాలో పుట్టిన ఆయన సమాజంపై లోతైన అధ్యయనం చేశాడు. రాజ్యాంగం కల్పించిన హక్కులు గిరిజనుల దరి చేరకపోవడంతో పాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తించాడు. దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతూ వారిని మోసం చేస్తున్నారని భావించాడు. దీంతో వారి సమస్యల పరిష్కారానికి మార్క్సిజమే సరైన మార్గమని నమ్మి చివరివరకూ పేదల కోసం పోరాటం […]

    The post పేదల పక్షాన ‘ధర్మా’ పోరాటం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment