– సర్పంచ్ బెక్కెరి సునీత రాజశేఖర రెడ్డి.నవతెలంగాణ – ఊరుకొండ ఆపదలో ఉన్న వారికి తమవంతు సహాయ సహకారాలు అందించి అండగా ఉంటామని.. పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించి ఆదుకుంటానని ఇప్పపహాడ్ సర్పంచ్ బెక్కెరి సునీత రాజశేఖర రెడ్డి అన్నారు. గురువారం ఊరుకొండ మండల పరిధిలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన కానుగుల అంజయ్య(50) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఇప్పపహాడ్ గ్రామ సర్పంచ్బెక్కెరి సునీత రాజశేఖర రెడ్డి బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. తక్షణ […]
The post పేదలకు సేవ చేయడమే లక్ష్యం.. appeared first on Navatelangana.
Leave A Comment