లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేత..నవతెలంగాణ – మల్హర్ రావుపేదలకు కనీస అవసరాలైన తినడానికి కూడు, ఉండడానికి గూడు ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అన్నారు. ఆదివారం తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు […]
The post పేదలకు కూడు, గూడు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment