• Login / Register
  • Site Logo

    పేదలకిచ్చే ఎల్పీజీ కనెక్షన్ల కోత

    Rss వార్తలు

    పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకానికి తగ్గిన కేటాయింపులు న్యూఢిల్లీ : పేద కుటుంబాలకు స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఎల్పీజీ పథకానికి బడ్జెట్‌లో కోత విధించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026-2027లో.. గతేడాది సవరించిన అంచనాలతో (ఆర్‌ఈ) పోలిస్తే ఈ బడ్జెట్‌లో దాదాపు 28 శాతం తగ్గింపు ఉంది. బడ్జెట్‌ పత్రం ప్రకారం.. 2024-25లో పేద కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్ల కోసం వాస్తవ బడ్జెట్‌ రూ. 12,700 కోట్లు. […]

    The post పేదలకిచ్చే ఎల్పీజీ కనెక్షన్ల కోత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment