నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మున్సిపల్ ఛైర్పర్సన్,వైస్ ఛైర్పర్సన్ లు గా భార్యా భర్త లే ఎన్నిక కావడం రాష్ట్రంలోనే మొత్తం చర్చనీయాంశం అయిందని ఎమ్మెల్యే జారె అన్నారు. ఆదివారం మండలంలోని సత్య సాయి కళ్యాణ మండపంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కురిశెట్టి నాగబాబు అధ్యక్షతన చేపట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు తో ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]
The post పేట మున్నూరు కాపులు కాంగ్రెస్ కే వెన్నుదన్ను: ఎమ్మెల్మే జారె appeared first on Navatelangana.
Leave A Comment