• Login / Register
  • Site Logo

    పెళ్లయిన నెల రోజులకే వరుడి బలవన్మరణం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: సుల్తాన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన నెల రోజులు కూడా గడవకముందే ఓ నవ వరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా కోసిగి మండలం నాచారం గ్రామానికి చెందిన బోయిని రాము (25) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గత నెల 8వ తేదీన అనితతో వివాహం జరిగింది. వివాహం అనంతరం రాము తన భార్యతో కలిసి […]

    The post పెళ్లయిన నెల రోజులకే వరుడి బలవన్మరణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment