ఖాళీ అవుతున్న రాష్ట్రాల ఖజానాలు రెవెన్యూ లోటుతో తప్పని ఇబ్బందులు న్యూఢిల్లీ : దేశంలోని అనేక రాష్ట్రాలు సంక్షేమ పథకాల అమలు కోసం మహిళల బ్యాంక్ ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీలు చేస్తున్నాయి. 2022-23లో కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే ఈ విధంగా నగదు బదిలీలు చేసేవి. ఇప్పుడు వాటి సంఖ్య 12కు చేరింది. ఈ ఏడాది మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.1,68,050 కోట్లు జమ చేయాలని ఆయా రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇది జీడీపీలో 0.5 శాతానికి […]
The post పెరుగుతున్న ప్రత్యక్ష నగదు బదిలీలు appeared first on Navatelangana.
Leave A Comment