వంట ఏజెన్సీలకు ఊరటనవతెలంగాణ – మల్హర్ రావు:ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల ఎదురుచూపులకు తెర పడింది.రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను జూలై నుంచి అమలు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం..మండలంలో 15 గ్రామాల్లోని 34 పాఠశాలల్లో చదివే 1367 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది.ప్రభు త్వమే సన్న బియ్యం సమకూరుస్తుండగా పప్పు, ఉప్పు, నూనె, కోడిగుడ్లు తదితర వంట సామగ్రి, కూరగాయలను […]
The post పెరిగిన మెస్ చార్జీలు.! appeared first on Navatelangana.
Leave A Comment