• Login / Register
  • Site Logo

    పెన్షనర్లకు ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

    Rss వార్తలు

    నవతెలంగాణ – కంఠేశ్వర్ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను రెండుగా విభజిస్తూ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని దీని మూలంగా పాత పెన్షనర్లకు డిఏ గాని, పెన్షన్ రివిజన్ గాని జరగదని, పెరుగుతున్న ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేయటం తగదని గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ లో పెన్షనర్ల ధర్నా నిర్వహించారు. ఫిబ్రవరి 12 న […]

    The post పెన్షనర్లకు ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment