• Login / Register
  • Site Logo

    పెండ్లి వాహనాన్ని ఢీకొట్టిన బోర్వెల్ డీసీఎం

    Rss వార్తలు

    ముగ్గురు మృతి.. 9మందికి గాయాలుహనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘటన నవతెలంగాణ-భీమదేవరపల్లిమరు పెండ్లికి వెళ్లి తిరిగి వస్తున్న బొలెరో వాహనాన్ని బోర్వెల్‌ డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందిన దగా 9మందికి గాయాలైన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ హైవే రోడ్డుపై శుక్రవారం జరిగింది. ముల్కనూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మికి సిద్దిపేట జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన భాస్కర్‌తో అక్టోబర్‌ 29న […]

    The post పెండ్లి వాహనాన్ని ఢీకొట్టిన బోర్వెల్‌ డీసీఎం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment