• Login / Register
  • Site Logo

    పెండిండ్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి..

    Rss వార్తలు

    బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్..నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్పెండింగ్ లో ఉన్న రూ.8000 వేలకోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సూర్యాపేట పట్టణ కేంద్రంలో వెయ్యి మంది విద్యార్థులతో భారీ ర్యాలీ గా 60 పీట్ల రోడ్డు నుంచి శంకర విలాస్, కొత్త బస్టాండ్ వరకు వేలాదిమంది విద్యార్థులతో భారీ […]

    The post పెండిండ్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment