ప్రయివేటు అధ్యాపకుల మద్దతు, ర్యాలీ నవతెలంగాణ – మిర్యాలగూడ పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని విజేత డిగ్రీ కళాశాల నిరవదిక బంద్ సోమవారం ప్రారంభమైంది. కళాశాలలో బంద్ చేసి ప్రవేట్ అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లు ఇవ్వక పోవడం వలన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. అధ్యాపకుల జీవితాలు దిక్కు తోచని స్థితిలోకి నెట్టి వేయబడ్డాయన్నారు.యాజమన్యాలు నిరవధిగా అర్ధాంతరంగా కళాశాలలను మూసివేయడంతో అధ్యాపకుల పరిస్థితి […]
The post పెండింగ్ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment