ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారం ప్రశాంత్..నవతెలంగాణ – వేములవాడ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. సోమవారం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు గత ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 2023-24 విద్యాసంవత్సరం […]
The post పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment