• Login / Register
  • Site Logo

    పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో జమచేయాలి

    Rss వార్తలు

    నూతన టెండర్లు పిలవాలికార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి అన్నమొల్ల కిరణ్ సిఐటియు జిల్లా కార్యదర్శి నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. 15 మంది కార్మికులకు వేతనాలు ఖాతాల్లో జమకాలేదని వెంటనే జమచేయాలని సోమవారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. […]

    The post పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో జమచేయాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment