నవతెలంగాణ – మల్హర్ రావుఅటవీశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు గణన కార్యక్రమంలో భాగంగా కొయ్యుర్ పారెస్ట్ రేంజ్ అధికారి ఎండి ఇక్బల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 25 వరకు మొత్తం ఆరు రోజులుగా చేపట్టినట్లుగా తెలిపారు. కొయ్యుర్ రేంజ్ పరిధిలో తాడిచెర్ల, మల్లారం,రుద్రారం నాలుగు సెక్షన్లు,8 బిట్లు ఉన్నాయి. కొయ్యుర్ రేంజ్ పరిధిలో మొత్తం 14,70 హెక్టార్లు లేదా 35 వేల పారెస్ట్ ఉంది. పారెస్ట్ అధికారులు శాఖాహర, మాంసహర జంతువుల లెక్కలను […]
The post పూర్తయిన వన్యప్రాణుల సర్వే appeared first on Navatelangana.
Leave A Comment