నవతెలంగాణ – ఆలేరు టౌను పుస్తక పఠనంతో, విద్యార్థులు మేధావులుగా తీర్చిదిద్దబడతారని, ఇందిరా ప్రియదర్శిని అవార్డు గ్రహీత డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం ఎస్ఆర్ కళాశాల విద్యార్థుల వీడ్కోలు సమావేశం ప్రిన్సిపాల్ కంఠం రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు, తిరునగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మొబైల్ ఫోన్ కంటే శక్తివంతమైనది హ్యూమన్ బ్రెయిన్ అని, నిద్ర పోయినా పని చేస్తుందని చెప్పారు. ఆలేరు పట్టణనికి […]
The post పుస్తక పఠనంతో విద్యార్థులు మేధావులుగా తీర్చిదిద్దబడతారు appeared first on Navatelangana.
Leave A Comment