• Login / Register
  • Site Logo

    పులికోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ మండలంలో ఇటీవల మరణించిన చిరుత పులి కలకలం మరువక ముందే మైబాపూర్ గ్రామాలలో ఇంకో పులి తిరుగుతుందని ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్, గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం రాత్రి కొంతమంది రైతులు వ్యవసాయ భూములోని పంటలకు నీరు అందించేందుకు వెళ్తున్న క్రమంలో ఒక పొదల చాటున పెద్ద పెద్ద కళ్ళతో మెరుస్తూ ఒక జంతువు కనిపించిందని గ్రామస్తులకు తెలిపారు. ఈ విషయాన్ని నీరు పెట్టేందుకు వెళ్తున్న రైతులు గ్రామస్తులకు మొబైల్ […]

    The post పులికోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment