రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులుహైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నాఅధికారుల హామీతో ధర్నా విరమణనవతెలంగాణ-వెల్దండనిత్యం పురుగుల అన్నం తినలేక.. ఖాళీ కడుపుతో పస్తులు ఉండలేక అవస్థలు పడుతున్నామంటూ నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ రహదారిపై బుధవారం ధర్నా, రాస్తారోకో చేశారు. వివరాల్లోకి వెళితే.. వెల్దండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు వసతి గృహ ప్రహరీ గోడను […]
The post పురుగుల అన్నం మాకొద్దు appeared first on Navatelangana.
Leave A Comment