• Login / Register
  • Site Logo

    పురుగులన్నం మాకొద్దంటూ రోడ్డెక్కిన విద్యార్థినిలు

    Rss వార్తలు

    ప్రతినిత్యం పురుగుల అన్నంతో.. అవస్థలు పడుతున్న విద్యార్థులు.పలుమార్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..ప్రమాదకర గోడ దూకి మరి శ్రీశైలం _  హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా..సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధికారుల హామీతో విరమించిన ధర్నానవతెలంగాణ – వెల్దండప్రతినిత్యం పురుగుల అన్నం తినలేక.. ఖాళీ కడుపుతో పస్తులు ఉండలేక నిత్యం అవస్థలు పడుతున్నామంటూ  నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కి  జాతీయ రహదారిపై ధర్నా […]

    The post పురుగులన్నం మాకొద్దంటూ రోడ్డెక్కిన విద్యార్థినిలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment