• Login / Register
  • Site Logo

    పురిటి బిడ్డలు తో వైద్యబృందం

    Rss వార్తలు

    – ఒకే రోజు పదకొండు కాన్పులు చేసిన వైద్యులు– ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు– సత్ఫలితాలు ఇస్తున్న ఎమ్మెల్యే జారె కృషినవతెలంగాణ – అశ్వారావుపేటస్థానిక ఏరియా ఆసుపత్రిలో రోజు రోజు కి వైద్య సేవలు మెరుగుపడుతున్నాయి.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ రుక్మిణి,ప్రసూతి వైద్యురాలు డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో శనివారం ఒకే రోజు పదకొండు మందికి పురుడు పోశారు.ఇందులో ఎనిమిది సాధారణ కాన్పులు కాగా,మరో మూడు శస్త్రచికిత్స ద్వారా పదకొండు మందికి కాన్పులు చేసారు.రోగులు ప్రభుత్వ ఆసుపత్రి ల […]

    The post పురిటి బిడ్డలు తో వైద్యబృందం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment