కర్నాటకతో రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్ ముంబయి : కర్నాటకతో రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో ముంబయి పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే కుప్పకూలిన ముంబయి.. బౌలర్లు రాణించటంతో కర్నాటకను సైతం తొలి ఇన్నింగ్స్లో 173 పరుగులకే ఆలౌట్ చేసింది. మయాంక్ అగర్వాల్ (92, 134 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా.. దేవదత్ పడిక్కల్ (17), కరుణ్ నాయర్ (4), రవిచంద్రన్ స్మరణ్ (0), శ్రేయాస్ గోపాల్ (0), కెఎల్ రాహుల్ (28) నిరాశపరిచారు. తొలి […]
The post పుంజుకున్న ముంబయి appeared first on Navatelangana.
Leave A Comment