• Login / Register
  • Site Logo

    పీవీ సంస్కరణల వల్లే తెలంగాణలో పెట్టుబడులు

    Rss వార్తలు

    ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు ముందు చూపుతో అమలు చేసిన ఎల్పీజీ సంస్కరణల వల్లే తెలంగాణకు విరివిగా పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం ‘మెక్‌ డొనాల్డ్స్‌’ 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఏర్పాటు చేసిన ‘గ్లోబల్‌ ఆఫీస్‌’ను బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. అనంతరం […]

    The post పీవీ సంస్కరణల వల్లే తెలంగాణలో పెట్టుబడులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment