నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంచుతున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ మండిపడ్డారు. శత్రుత్వాన్ని పెంచేవిధంగా ప్రకటనలు చేస్తూ మీ పరువు పోగొట్టుకోకండి. దీనికి బదులుగా దేశ సంక్షేమంపై దృష్టి పెట్టండి అని అని మోడీకి స్టాలిన్ హితవు పలికారు . బహుళ సాంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వం గురించి గర్వించే గొప్ప భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే చిల్లర రాజకీయ పద్ధతులను ఆపాలని ప్రధానిమంత్రిని, బిజెపి సభ్యులను […]
The post పీఎం మోడీకి…సీఎం స్టాలిన్ హితబోద appeared first on Navatelangana.
Leave A Comment