నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రపతి ధన్యావాద తీర్మానంపై ప్రధాని మోడీ రాజ్యసభలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. మోడీ ఏది సరైనదని అనుకుంటే అది చేశారని(Do whatever you think is right), ఆదే విషయం మాజీ ఆర్మీ చీప్ జనరల్ చెప్పారని చురకలంటించారు. ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులోని మకర్ ద్వార్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు, “జో ఉచిత్ సంఝో వహీ కరో” నినాదాలు చేస్తూ.. […]
The post పీఎంపై రాహుల్ గాంధీ సెటైర్లు appeared first on Navatelangana.
Leave A Comment