టీపీటీఎఫ్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్లో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరిపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.నారాయణమ్మ, డి.శ్రీనివాస్, ఎం.లక్ష్మయ్య యాదవ్, బి.రాజు, రాష్ట్ర కార్యదర్శులు ఆత్రం భుజంగరావు, రావుల రమేష్, ఎస్.విజయ్, దామెర రాజయ్య, సిద్దోజు కవితలు పాల్గొన్నారు. […]
The post పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment