మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయచంద్రనవతెలంగాణ – బోనకల్ మండలంలో పట్టాదారు పాసుబుక్ కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ లో నమోదు చేయించుకోవాలని మధిర ఏడిఏ స్వర్ణ విజయ్ చంద్ర కోరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలో ముష్టికుంట్ల రైతు వేదిక నందు రైతు నమోదు(ఫార్మర్ రిజిస్ట్రీ) కార్యక్రమం గురించి రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆధార్ తో ప్రతి పౌరుడికి విశిష్ట సంఖ్య ఇచ్చినట్టే […]
The post పాస్ బుక్ ఉన్న ప్రతిరైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయించుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment