నవతెలంగాణ – మునుగోడుమండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు పార్వతమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి సహకారంతో శుక్రవారం వైస్ చైర్మన్ ,కొంపల్లి ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి పార్వతమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతమ్మ కుటుంబానికి వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడూ […]
The post పార్వతమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత appeared first on Navatelangana.
Leave A Comment