నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ (ఏఐజాక్టో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డిలు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్య హక్కు చట్టం అమలు కంటే […]
The post పార్లమెంట్ మార్చ్ను జయప్రదం చేయండి :డీటీఎఫ్ appeared first on Navatelangana.
Leave A Comment