భగ్గుమన్న ఉభయసభలు ప్రధాని సమాధానం లేకుండానే ధన్యవాదాల తీర్మానానికి లోక్సభ ఆమోదంకాంగ్రెస్, తృణమూల్పై ప్రధాని మోడీ వ్యాఖ్యలుప్రతిపక్ష నేత పదవిని గౌరవించాలి : సీపీఐ(ఎం)ఎంపీ జాన్ బ్రిట్టాస్ న్యూఢిల్లీ : ఆర్మీ మాజీ చీఫ్ నరవణె జ్ఞాపకాల పుస్తకంలోని విషయాలను ఉటంకిస్తూ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీంతో లోక్సభ పలుసార్లు వాయిదా పడింది. మొత్తంగా నాలుగవ రోజు కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఒక దశలో […]
The post పార్లమెంట్ నుంచి ప్రతిపక్షాల వాకౌట్ appeared first on Navatelangana.
Leave A Comment