• Login / Register
  • Site Logo

    పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను కొనసాగిస్తున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ధన్యవాద తీర్మానంపై జరగనున్న చర్చలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎంపీలు తారిక్ అన్వర్, అమరీందర్ రాజా వారింగ్, ఆంటో ఆంటోనీ, […]

    The post పార్ల‌మెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై చ‌ర్చ‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment