• Login / Register
  • Site Logo

    పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ విచారణ ప్రారంభం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం విచారణ ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను రెండు వారాల్లో తేల్చాలని సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఏడుగురిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ […]

    The post పార్టీ ఫిరాయింపు ఆరోప‌ణ‌ల‌పై స్పీక‌ర్ విచార‌ణ ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment