పస్రా ఎస్ ఐ అచ్చ కమలాకర్ నవతెలంగాణ – గోవిందరావుపేట పాత్రికేయులకు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పి జిల్లా కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించదలసినారని, ఇందుకోసం మండలం నుండి ఒక టీంను ఎంపిక చేయనున్నట్లు పసర ఎస్ ఐ అచ్చా కమలాకర్ తెలిపారు. బుధవారం ఎస్ ఐ కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో పాత్రికేయులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ సందర్భంగా జిల్లా ఎస్పీ పరిధిలోని 10 మండలాల నుండి మండలానికి ఒక క్రికెట్ టీమ్ను […]
The post పాత్రికేయులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ appeared first on Navatelangana.
Leave A Comment