నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటన తీవ్ర సంక్షోభంలో పడింది. ఇస్లామాబాద్లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భద్రతా కారణాలతో 16 మంది సభ్యుల జట్టులోని 8 మంది ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వచ్చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంతో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. టెలికామ్ ఏషియా స్పోర్ట్ నివేదిక ప్రకారం రావల్పిండి వేదికగా ఈరోజు రెండో వన్డే జరగాల్సి ఉండగా, […]
The post పాక్-శ్రీలంక సిరీస్పై నీలినీడలు.. పర్యటన రద్దు చేసుకున్న 8 మంది లంక ఆటగాళ్లు appeared first on Navatelangana.
Leave A Comment