• Login / Register
  • Site Logo

    పాక్లో ముదిరిన న్యాయ సంక్షోభం

    Rss వార్తలు

    సుప్రీం న్యాయమూర్తుల బాటలోనే లాహోర్‌ హైకోర్టు జడ్జి రాజీనామాలాహోర్‌ : పాకిస్తాన్‌లో శనివారం జ్యుడిషియల్‌ సంక్షోభం మరింత ముదిరింది. దేశ రాజ్యాంగానికి నూతనంగా తీసుకువచ్చిన సవరణ ద్వారా రాజ్యాంగంపై, న్యాయవ్యవస్థపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు రాజీనామా చేయగా, తాజాగా లాహోర్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి షామ్స్‌ మెహమూద్‌ మీర్జా శనివారం రిజైన్‌ చేశారు. దీంతో వివాదాస్పదమైన సవరణ.. చట్టంగా మారిన తర్వాత హైకోర్టుకు రాజీనామా చేసిన తొలి న్యాయమూర్తి మీర్జా అయ్యారు. […]

    The post పాక్‌లో ముదిరిన న్యాయ సంక్షోభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment