• Login / Register
  • Site Logo

    పాక్లో మసీదుపై ఆత్మాహుతి దాడి

    Rss వార్తలు

    69 మంది మృతి..170 మందికి గాయాలు ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం ఒక షియా మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 69 మంది మరణించారు. మరో 170 మంది గాయపడ్డారు. నగరంలోని షెహజాద్‌ టౌన్‌ ప్రాంతంలోని మసీదుపై శుక్రవారం ఉదయం ప్రార్థనల సమయంలో ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి బాంబర్‌ను గుర్తించిన కొంత మంది మసీదు గేటు వద్దే అతన్ని అడ్డుకున్నారు. అయితే బాంబర్‌ అక్కడక్కడే తనుతాను పేల్చుకున్నాడు. శక్తవంతమైన పేలుడు కావడంతో ప్రాణనష్టం […]

    The post పాక్‌లో మసీదుపై ఆత్మాహుతి దాడి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment