• Login / Register
  • Site Logo

    పాక్లో డజన్ అరటి పండ్లు రూ.300

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. ప‌విత్ర‌మైన రంజాన్ మాంసంలో పాకిస్థాన్‌లో ధ‌ర‌లు మండిపోతున్నాయి. అంత‌కుముందు తీవ్ర ద్ర‌వ్యోల్బ‌ణంతో నిత్యావ‌స‌ర స‌రుకుల రేట్లు పెరిగిపోగా..తాజాగా పండుగ పూట పండ్లు, కూర‌గాయాల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. డ‌జ‌న్ అర‌టి పండ్లు పాక్ క‌రెన్సీలో రూ.300 అమ్ముతున్నారు. క్విన్వో, ఆరెంజ్‌లు కిలో రూ.350 నుంచి రూ.400 ప‌లుకుతున్నాయి. స్టారాబెర్రి కిలో రూ.1000, ద్రాక్ష, దానిమ్మ కిలో రూ.700 నుంచి 750ల‌కు ఆయా మార్కెట్‌లో ల‌భ్య‌మైతున్నాయని ఆ దేశ‌ […]

    The post పాక్‌లో డ‌జ‌న్ అర‌టి పండ్లు రూ.300 appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment