నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్పై రెండు రన్స్ తేడాతో నెగ్గింది ఇండియా. హాంగ్కాంగ్ సిక్సెస్ టోర్నీలో దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని భారత జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఆరు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 రన్స్ చేసింది. ఇండియన్ టీమ్లో ఓపెనర్ రాబిన్ ఊతప్ప అత్యధికంగా 28 రన్స్ చేశాడు. 11 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో అతను ఆ […]
The post పాకిస్థాన్పై భారత్ ఘన విజయం appeared first on Navatelangana.
Leave A Comment