• Login / Register
  • Site Logo

    పాకిస్తాన్ బోణీ

    Rss వార్తలు

    నెదర్లాండ్స్‌పై 3 వికెట్లతో విజయం కొలంబో : 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ పైచేయి సాధించింది. శనివారం కొలంబోలో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాక్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరు ఓవర్‌లో ఫలితం తేలిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గట్టి పోటీనిచ్చింది. 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్‌ 7 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. షాహిబ్జాద ఫర్హాన్‌ (47), సయీం ఆయుబ్‌ (24), ఫహీమ్‌ అష్రాఫ్‌ (29 […]

    The post పాకిస్తాన్‌ బోణీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment